జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని కాపాడిన హైడ్రా

– పేట్బషీరాబాద్లో 38 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచె నిర్మాణం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్బషీరాబాద్లో జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 25/2 లోని 38 ఎకరాల భూమి చుట్టూ బుధవారం ఫెన్సింగ్ వేసింది. గతంలో భూమిని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్…





