‘తూముకుంట’లో హైడ్రా కమిషనర్ పర్యటన

– ప్రజావాణి ఫిర్యాదుల పరిశీలన – నాలాల ఆక్రమణలు తొలగించాలి – వరద కాల్వల వెడల్పు కొనసాగించాలి – అధికారులకు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ప్రజావాణి ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించడంలో భాగంగా తూముకుంట మున్సిపాలిటీలో పర్యటించారు. దేవరయాంజాల్ విలేజ్ లో సర్వే నం.135, 136లలో రహదారిలో…
