సైబర్ నేరగాళ్ల ఉచ్చులో హైదరాబాదీలు

– మయన్మార్-థాయి సరిహద్దుల్లో ముగ్గురు వ్యక్తులు – వ్యవహారాన్ని విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అసద్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి24: విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామన్న సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి, హైదరాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు థాయ్ల్యాండ్-మయన్మార్ సరిహద్దులో చిక్కుకుపోయారు. యువకుల్లో ఒకరు ఉస్మాన్నగర్కు చెందిన వారు కాగా మరో ఇద్దరు మౌలాలీ, బంజారాహిల్స్లకు చెందిన…
