రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి మెట్రో రైల్

– ఎల్ అండ్ టీతో పూర్తయిన ఒప్పందం – రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ – మెరుగ్గా మెట్రో విస్తరణ పనులు, ప్రణాళిక, సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఇప్పటివరకు ఎల్ అండ్ టీ అధీనంలో ఉన్న మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో…
