మూసీ ఇళ్ల కూల్చివేతలు మొదలు

ఖాలీ చేసిన వారి ఇళ్ల కూల్చివేత పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న పనులు డబుల్ ఇళ్లకు నిర్వాసితుల తరలింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: మూసీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. చాదర్ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు. ఇళ్లు ఖాలీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు…
