నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా అడుగులు
మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాభివృద్ధికి రూ.10వేల కోట్లను 2024-25 బడ్జెట్లో తమ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రపంచ…
