Tag #Huge donation #for Nityannadana padhakam #Yadagirigutta

యాదగిరిగుట్ట నిత్యాన్నదాన పథకానికి భారీ విరాళం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్యాన్నదానం పథకానికి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. రూ.8 లక్షలను, గరుడ ట్రస్ట్‌కు రూ.2 లక్షలు మొత్తం రూ.10 లక్షల చెక్కులను ఆలయ ఇన్‌చార్జి ఈవో రవికి హన్మకొండ వాస్తవ్యుడు ఏపూరు శ్రవణ్‌ కుమార్‌ మంగళవారం అందజేశారు. ఈ…

You cannot copy content of this page