కాళేశ్వరంపై ఇంకెన్నాళ్లు కట్టుకథలు

– నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతుంటే చోద్యమా – గోదావరి నీళ్లు ఎత్తిపోయడమే శరణ్యం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: ఒకపక్క నీళ్లు లేక ప్లలెల్లో రైతన్నల కన్నీళ్లు పెట్టుకుంటుంటే మరోపక్క మేడిగడ్డ కాడ లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు పోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
