మీ పాలనలో ఎంత ధాన్యం కొన్నారో..

– ఆత్మ పరిశీలన చేసుకోవాలి – బీఆర్ఎస్కు మంత్రి ఉత్తమ్ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : బీఆర్ఎస్ తన పదేళ్ళ పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో ఒకసారి విమర్శ చేసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి పంట కంటే ఎక్కువ ధాన్యాన్ని…
