హోటళ్లు, రెస్టారెంట్ల రేపు రాత్రి 12తర్వాతా పనిచేస్తాయి
– ‘ఫిఫా’ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : హైదరాబాద్ నగరంలోని వేలాదిమంది ఫుట్బాల్ అభిమానుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా-స్పెయిన్ మధ్య ఆదివారం జరగనున్న ఫిఫా వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు, ఇతర సంస్థలకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని…
