ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం

– ప్రయాణికుల వాహనం బోల్తా – 12మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు బాఘ్పత్, సెప్టెంబర్ 7 : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బాఘ్పత్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఓ పికప్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు…
