నీటి సమర్థ వినియోగంతో అధిక దిగుబడులు

– పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష పెద్దపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: వరి సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ నీటిని సమర్థవంతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. పెద్దపల్లి రంగంపల్లిలో సో అండ్ రీప్ క్లైమాటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వరి వరహాలు’ రైతుల అభినందన…
