వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యం

– ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో మంత్రి తుమ్మల రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఆధునిక వ్యవసాయంతో రైతులకు అధిక ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మంత్రి…
