Tag #High court #issued #notices to #two IAS officers

ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం

– ఇద్దరు ఐఏఎస్‌లకు నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డి సెంబర్‌ 11: ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్‌పై ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆర్టీఐ చట్టం కింద సమాచారం అందజేయలేదని జీహెచ్‌ఎం‌సీ మాజీ కమిషనర్‌ ‌కె.ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్‌ ఆర్‌.‌వి.కర్ణన్ లకు హైకోర్టు నోటీసులు…