Tag #Heavy rain #land slides #woman died # Amarnath yatra cancelled

కొండచరియలు విరిగిపడి మహిళ మృతి

అమర్‌నాథ్‌ యాత్ర రద్దు దిల్లీ: అమర్‌నాథ్‌ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ భక్తురాలు మృతిచెందింది. భారీ వర్షాల కారణంగా గందర్‌బాల్‌ జిల్లా బల్తల్‌ ఏరియాలోని అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే మార్గాల పరిస్థితి దారుణంగా మారింది. కొండచరియలు విరిగి బురదమట్టితో కలిసి కిందకు జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం…