దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హీట్వేవ్

– పెరిగిన ఎండల తీవ్రత – ఇప్పటికే వడదెబ్బకు ముగ్గురు మృతి – భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు రావడం కష్టంగా మారింది. తెలంగాణలోని నిజామాబాద్…
