Tag Headlines Breaking News Now

కరడుగట్టిన రాజకీయాల్లో కొల్లాపూర్‌ ‘మెరుపు’

ఆయన ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్‌ కు వచ్చి తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొన్నారా? లేక ఆ పార్టీ ప్రధాన నాయకుడిగా వచ్చి పాల్గొన్నారా? అయితే ఆయన వచ్చింది పార్టీ ప్రచారానికే కాబట్టి అంత భారీస్థాయి షో చేయటానికి, ఆయన దేశరాజధాని నుంచి తన జెడ్‌ క్యాటగిరి భద్రతా సిబ్బందితో రావటానికి అయిన ఖర్చుల…

రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్‌

వారు చేయని లాలూచీ పనులు లేవు ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఆలోచించి జాగ్రత్తగా వోటేయాలి అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇప్పించే బాధ్యత నాది షాద్‌నగర్‌ ప్రజా శీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ అజాత శత్రువు అంజయ్య యాదవ్‌ను గెలిపించాలని సిఎం వినతి షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : వొచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ ఎంతో…

రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్‌

వారు చేయని లాలూచీ పనులు లేవు ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఆలోచించి జాగ్రత్తగా వోటేయాలి అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇప్పించే బాధ్యత నాది షాద్‌నగర్‌ ప్రజా శీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ అజాత శత్రువు అంజయ్య యాదవ్‌ను గెలిపించాలని సిఎం వినతి షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : వొచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ ఎంతో…

సకల జనుల విజయ సంకల్ప సభలు..

 బహిరంగ సభలలో ప్రసంగించనున్న అమిత్‌ షా హైదరబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌16:బిజెపి ఎన్నికల ప్రచారాల్లో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్‌ షా ఈనెల 18న తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ప్రచార కార్యక్రమాలలో భాగం గా వివిధ బహిరంగ సభ లలో పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలకు లిసకల జనుల విజయ సంకల్ప సభలి గా నామకరణం…

కాంగ్రెస్‌ ‌గెలిస్తే రైతు బంధుకు రామ్‌..‌రామ్‌..

‌ధరణిని వద్దన్నోళ్లనే బంగాళాఖాత•ంలో విసరేయాలి అమ్మపేరు…బొమ్మ పేరు చెప్పి దళితులను మోసం సింగరేణిని ముంచింది..తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెసే చెన్నూరులో చెల్లని వారు బెల్లంపల్లిలో చెల్లుతారా బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాదసభలో కాంగ్రెస్‌పై సిఎం కెసిఆర్‌ ‌ఫైర్‌ బెల్లంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నడని ఆ పార్టీ నేతలే లొల్లిపెడుతున్నరని, గాంధీభవన్‌…

క్షీర విప్లవం, సోమవారం ఒక భోజనం, జై జవాన్‌ జై కిసాన్‌

నేడు లాల్‌ బహదూర్‌ 120 జయంతి ఆ కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్య్రోద్యమ నేపధ్యం లేనప్పటికీ ఆయన చదివే హరిష్‌ చంద్ర హైస్కూల్‌ ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్‌ మిశ్రా ద్వారా లాల్‌ బహదూర్‌ శాస్త్రి లో దేశభక్తి కలిగింది. ఆ ఉపాద్యాయుడు ఆయన పిల్లలకు శాస్త్రిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం అందించారు. మిశ్రా దేశభక్తి…

ఇతర పార్టీలకు ఎన్నికలు ఒక పొలిటికల్ ‌గేమ్‌..‌ బిఆర్‌ఎస్‌కు ఒక టాస్క్

తెలంగాణ అభివృద్దికి మరింత కృషి… ఉన్నత శిఖరాలకు చేరుస్తాం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చాం… టిక్కెట్లు రాని వారికి మరిన్ని అవకాశాలు శుభముహూర్తంలో అభ్యర్థుల జాబితా ప్రకటించామని సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌తెలంగాణ అభివృద్దికి మరింత కృషి చేస్తామని సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించారు. తెలంగాణను ఉన్నత శిఖరాలకు చేరుస్తామని…

ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య..

హైదరాబాద్‌, ‌జులై 25 : రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య తలెత్తటంతో వెబ్‌ ‌సైట్‌, ‌యాప్‌ ‌సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆన్‌ ‌లైన్‌ ‌లో టికెట్‌ ‌బుకింగ్‌ ‌సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించింది. టికెట్‌ ‌కొనుగోలు విషయంలో యాప్‌, ‌వెబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.…

ప్రమాదకర స్థాయికి యమునా నది

దిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఇం‌టిని ముంచిన వద నీరు వజీరాబాద్‌ ‌వాటర్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్‌ ‌మూసివేత దిల్లీలో విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న…