Tag Headlines Breaking News Now

సింగరేణికి నష్టం రాకుండా చూస్తా…

తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం సింగరేణికి కొత్త గనులు కేటాయించాలన్న డిప్యూటీ సిఎం భట్టి త్వరలోనే అఖిల పక్షంతో ప్రధానిని కలుస్తానని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లకుండా చూస్తానని, తెలంగాణ బిడ్డగా అది తన బాధ్యత…

నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ బట్టబయలు

మాకు ముందే అందిందన్న విద్యార్థి •రూ.30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం •పోలీసుల ముందు ఒప్పుకున్న అరెస్టయిన విద్యార్థి •మరోమారు సుప్రీంలో విచారణ..అన్ని కేసులు సుప్రీంకు బదిలీ •కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ   న్యూదిల్లీ,జూన్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ’నీట్‌- ‌యూజీ ప్రవేశపరీక్ష 2024 లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు…

భావ స్వేచ్ఛకు భంగం కలగదు…

అందరికీ ఇళ్లు, విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం ˜ జర్నలిజానికి అండగా ప్రభుత్వం  టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి  జర్నలిజం కత్తి మీద సాము లాంటిదన్న మంత్రి తుమ్మల  జర్నలిస్టులకు ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో వేతనాలివ్వాలన్న ఎంఎల్‌ఏ కూనంనేని భద్రాచలం/ఖమ్మం, ప్రజాతంత్ర,జూన్‌ 20 :  భావస్వేచ్ఛకు తమ ప్రభుత్వంలో…

రాష్ట్రంలో పెద్దలందరికీ వైద్య పరీక్షలు

వైద్యులు, సిబ్బందితో సహా 10 మొబైల్‌ ల్యాబ్స్‌ సిద్ధం కార్యాచరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఎన్నికల పక్రియ ముగియడంతో ఇక పాలనపై సిఎం రేవంత్‌ దృష్టి సారించారు. ఇచ్చిన హావ్నిల అమలు, కార్యక్రమాలపై దృష్టి  పెడుతున్నారు. ఒక్కో కార్యక్రమాన్ని పట్టాలకు ఎక్కించడం ద్వారా తెలంగాణలో ఆదర్శ పాలనకు తెరతీసే ప్రయత్నంలో…

సముద్రమంత ప్రేమ

హన్మాండ్ల రవీందర్‌ మంచి కవి. సమాజం పట్ల సీరియస్‌ నెస్‌ ఉన్న కవి. తన జీవితంలో ఎక్కువ కాలాన్ని అనేక రకాల ప్రజాఉద్యమాల కోసం ఖర్చు చేసిన వాడు. స్పష్టమైన సామాజిక దృక్పథం కల్గిన వాడు. సమాజం గురించి నిబద్ధతతో కవిత్వం రాసే రవీందర్‌ గారికి ఆ కవిత్వాన్ని పుస్తకంగా తేవాలనే నిబద్ధత మాత్రం లేదు.…

ఆగస్ట్‌ 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 10:  రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం…

ప్రజలను భయాందోళనలకు గురి చేసిన స్కైలాబ్‌!

స్కైలాబ్‌… ఈ పేరు నేటి తరానికి అంతగా తెలియక పోవచ్చు. దాదాపు అర్ధ శతాబ్ది క్రితం జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంఘటన. ప్రధానంగా తెలంగాణ అదీ ఉత్తర తెలంగాణ ప్రజలను తీవ్ర భయ భ్రాంతులకు  గురిచేసిన నేపథ్యం. యాభై ఏళ్ల పైబడిన వారిని కదిలిస్తే ఈనాటికీ వెంటనే గుర్తుకు వచ్చి, ఆనాటి తీవ్ర భయాందోళనల పరిస్థితులను…

పాంచ్‌ న్యాయ్‌..పచ్చీస్‌ గ్యారెంటీ..

 పంటలకు కనీస మద్దతు ధర..వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ రద్దు  మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు … దేశవ్యాప్తంగా కులగణన  విద్యారుణాల రద్దుకు నిర్ణయం….పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు  ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష నగదు బదిలీ యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన  రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు  రైల్వేల ప్రైవేటీకరణ…

సీఎం రేవంత్‌ రెడ్డి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్‌, ప్రజాతంత్ర మార్చి : సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండిరగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా రేవంత్‌ ముంబై ప్రయాణం దాదాపు గంటన్నర ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఇదే విమానంలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు…