Tag Headlines Breaking News Now

దిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా జితేందర్‌ రెడ్డి

బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపి న్యూదిల్లీ, జూన్‌26: దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్‌ రెడ్డి బాధ్యతలు  స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణను స్పోర్టస్‌ హబ్‌గా…

తొందరపడకండి!

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో బిఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ అత్యవసర భేటీ హాజరైన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, సిటీ ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు స్పీకర్‌ అపాయిమెంట్‌ కోరిన జగదీష్‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 25: అధికారం కోల్పోవడంతో  బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే కారు…

మాదక ద్రవ్యాలను తరిమేద్దాం !

గంజాయి, నల్లమందు, కొకైన్‌, మార్ఫిన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైఈథాలమైడ్‌), బ్రౌన్‌సుగర్‌, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ-మెథాంఫెటామైన్‌) వంటి వాటిని  మాదకద్రవ్యాలు అంటారు. ఇవి శరీరంలోనికి పీల్చడం లేదా నోటిద్వారా లేదా ఇంజక్షన్‌ రూపంలో తీసుకుంటారు. వీటిని సేవించడం వలన ఆరోగ్యపరంగా యెన్నో అనర్థాలు ఉండడం వలన  ప్రపంచ వ్యాప్తంగా నిషేధించారు. ఎక్కువ శాతం సంపన్నవర్గాల యువత…

రాష్ట్రంలో భారీ ఎత్తున 44 మంది ఐఎఎస్‌ల బదిలీ

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి   విద్యుత్‌ శాఖ కమిషనర్‌గా రొనాల్డ్‌ రోస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24  : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది. ఈ మేరకు సీఎస్‌…

దీర్ఘకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించండి

డిమాండ్‌ చేస్తూ జూడాల నిరసన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా మెడికల్‌ కళాశాల జూనియర్‌ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీపాంకర్‌ మాట్లాడుతూ.. అధికారుల చుట్టూ తిరగకుండా…

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి..

బిఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లిస్తున్న కాంగ్రెస్‌ లక్ష్మీ పుత్రుడిని లాగేసుకున్న రేవంత్‌రెడ్డి అదే బాటలో మరో పన్నెండు మంది..? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)  నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అన్నట్లు, బిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటి సీనే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రిపీట్‌ అవుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటి…

బస్సు చక్రాల కింద పడుకుని ఫీట్లు చేసిన వీడియోను కొట్టి పారేసిన సజ్జన్నార్‌

అది ఫేక్‌ ‌వీడియో.. అయినా చర్యలు తప్పవని హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడుకొని ఓ యువకుడు చేసిన వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌సీరియస్‌ అయ్యారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్‌ ‌చేసినట్లుగా ఓ వీడియో సోషల్‌ అవుతున్న విషయం…

కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం

ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ రైతుల సంక్షేమం విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తానన్న సిఎం పని చేసే నాయకుడిని ప్రోత్సహించాలన్న పోచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో భారీ షాక్‌ తగిలింది. కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎంఎల్‌ఏ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ను…

ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డి 300 కోట్ల అక్రమాలు

సోదాల్లో అనేక అక్రమాలను గుర్తించాం ప్రకటన విడుదల చేసిన ఇడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 :  ‌మైనింగ్‌ ‌పేరుతో బీఆర్‌ఎస్‌ ‌పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్‌ ‌చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్‌, ‌హవాలా అనుమానాల నేపథ్యంలో…