అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ను మించినోళ్లు లేరు

– పదేళ్లు వాటితోనే పాలన చేశారు – బీఆర్ఎస్లో ఇప్పుడు పంపకాల పంచాయితీ – రబీ ధాన్యం సేకరణపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ను మించినోళ్లు లేరంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు.…
