Tag Hanmkonda News

ఎన్ని స‌వాళ్లు ఎదురైనా ప్ర‌జ‌లతోనే ఉంటా..

Mamindla Jhansi Reddy

న‌న్ను రాజ‌కీయంగా అణ‌చివేయాలని కుట్ర‌లు అలాంటి వారికి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా.. టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12 : ఎన్ని స‌వాళ్లు, క‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ తాను నిరంత‌రం ప్ర‌జ‌ల‌తోనే ప్ర‌జ‌ల కోస‌మే ఉంటాన‌ని టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మామిండ్ల ఝాన్సీ రెడ్డి ( Hanumandla Jhansi Reddy)…