కాంగ్రెస్ పాలనలో దిగజారిన గురుకులాల పరిస్థితులు

– ఇప్పటివరకు వందమంది విద్యార్థుల మృతి – బీఆర్ఎస్ హయాంలో పురోగతి – అయినా స్పందించని సర్కార్: కేటీఆర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: బీఆర్ఎస్ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి సాధించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అదే కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలస్థాయి దిగజారిందని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. రెండేండ్లలో…
