గన్ మిస్ ఫైర్.. ఆర్ఐ సతీష్ మృతి

నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: నిజామాబాద్: పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్ఎస్ఓ డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం ఉదయం సమయంలో తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన…
