Tag #Grain procurement #is going well #Minister Uttam

సత్ఫలితాలిస్తున్న ధాన్యం సేకరణ

– సేకరణ ప్రక్రియను పూర్తికి మొదటి వారం వరకు గడువు -ఇప్పటి వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు సేకర‌ణ‌ – 9.31 లక్షల మంది రైతులకు రూ.11,500 కోట్లు చెల్లింపు -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుమలగిరి (సూర్యాపేట), జూన్ 1: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని, ఇప్పటికే కొనుగోలు…