Tag #Govt #released 12.99 crore relief #for flood effected houses #Telangana

వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.12.99 కోట్ల తక్షణ సాయం

– నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: మొంథా తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.15 వేల చొప్పున సాయం అందిస్తూ రెవెన్యూ విభాగం ప్రత్యేక…