పంజాబ్లో ప్రైవేట్ స్కూళ్లకు షాక్

-పెంచిన ఫీజులను వాపస్ చేయాలని సర్కార్ హుకుం చండీఘడ్, జూలై 14: పంజాబ్లోని ప్రైవేట్ స్కూళ్లకు అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఏటా 5 శాతానికి పైగా ఫీజులు పెంచిన ప్రైవేట్ పాఠశాలలు.. ఆ అదనపు మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్…
