ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో 38ను విడుదల చేసింది. ఈ బదిలీల పక్రియ మే 1 నుంచి 31 వరకు జరగనుంది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలకు సర్కార్ అనుమతి ఇచ్చింది. నాలుగేళ్లకు మించి ఒకేచోట…
