Tag Governor visits medaram

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ

తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పణ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మను మంగళవారం గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తల్లులకు ప్రత్యేక పూజలు చేసి  నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ ల ప్రాశస్త్యం గురించి గవర్నర్ కు వివరించారు.…