ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు
– రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ – బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తూ రైతులను ఘోరంగా మోసం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ చేపట్టిన రైతు…
