తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

– రైతాంగం ఆందోళన చెందొద్దు – చివరి గింజ కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఇప్పటివరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు – రూ.10,097 కోట్ల చెల్లింపులు – రాజకీయ లబ్దికే ప్రతిపక్షాల రాద్ధాంతం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : తడిసిన ధాన్యాన్ని…
