గిగ్ వర్కర్లకి ప్రభుత్వం అండ

– విధి నిర్వహణలో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా – మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్ల కుటుంబ సభ్యులకు కార్మిక, గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ఎక్స్రేషియా చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా…
