Tag #Government positive #on RTC issues #Dy CM Bhatti

ఆర్టీసీ సమ్యలపై ప్రభుత్వం సానుకూలం

– సమ్మెపై జేఏసీతో మంత్రుల చర్చలు – ఆర్టీసీని బలోపతేం చేద్దామన్న డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ సమ్మెపై చర్చలు కొలిక్కి వొచ్చినట్లేనని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల సానుకూలతతో ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం…