Tag #Government negligence #in grain procurement #BJP Chief Ramachandar

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం

– చింతపల్లిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నల్లగొండ, ప్రజాతంత్ర, మే 28 : రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునే క్రమంలో భాగంగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పీఏసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం…