తక్కువ ఖర్చు కాగల ప్రత్యామ్నాయాలు పరిశీలించాం
– ప్రాణహిత-చేవెళ్ల’పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలించినట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై సచివాలయంలో సోమవారం జరిగిన…
