ప్రభుత్వ దవఖానలను గాలికొదిలేశారు

– హరీష్రావుపై మండిపడ్డ ఆది శ్రీనివాస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్4: పదేళ్లపాటు ప్రభుత్వ దవఖానల ను గాలికి వదిలేసి ఇప్పుడు తమకు పాఠాలు చెబుతున్నారని, ఎన్ని కుప్పిగంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు హరీష్ రావు, కేటీఆర్లను పట్టించుకోరని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జూబీ ్లహిల్స్ ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేత…
