ప్రభుత్వ దవాఖానల్లో మరిన్ని సేవలు

మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: . రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖాన (Government Hospitals) ల్లో సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అలాగే, గాంధీ దవాఖానలో ఉన్న సిటి స్కాన్, ఎంఆర్ ఐ స్కాన్లతో పాటు ఇతర హెల్త్ ఎక్యూప్మమెంట్…
