‘మూసీ’ తొలి దశ పనులకు గ్రీన్ సిగ్నల్

- రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 :మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ తొలి దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జోన్-1ఏ, జోన్-1బీ ప్రాధాన్య కారిడార్లలో మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. హిమాయత్సాగర్ నుంచి…
