Tag #Government #grand welcomes #Vidhusekhara Bharati swamiji #Sringeri Peetham

శృంగేరి పీఠాధిపతి విధుశేఖర స్వామికి ఘన స్వాగతం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: రాష్ట్ర పర్యటనకు వచ్చిన శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక నుండి తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న విధుశేఖర భారతి స్వామీజీకి నారాయణపేట జిల్లాలో దేవాదాయ శాఖ అధికారులు…