Tag #government committed #to Minorities educational development #Minister Ajharuddin.

మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ – బోయపల్లిలో టీఎంఆరఈఐఎస్ పాఠశాల భవనం ప్రారంభం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలో మైనారిటీ విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బోయపల్లి గ్రామంలో…