Tag #government #baiased #against poor #Minister Ponguleti

ప్రభుత్వం పేదల పక్షపాతి

– అర్హులందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు – నేల‌ప‌ట్ల గ్రామాభివృద్ధి కోసం రూ.6.31కోట్లు – ధ‌ర్మతండాకు రూ.5.95 కోట్లు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఖమ్మం, కూసుమంచి, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: పేదల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…