మాజీ ఎంపీ గొట్టె భూపతి.. సతీమణి శాంత మృతి
కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : లోక్ సభ మాజీ సభ్యుడు గొట్టె.భూపతి సతీమణి గొట్టె శాంత (76) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. భూపతి పెద్దపల్లి లోక్ సభ సభ్యునిగా పనిచేయగా, వీరి పెద్ద కుమారుడు సుధీర్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. మరో కుమారుడు సుమన్ బాబు కరీంనగర్…