రేవంత్ రెడ్డి పాలనలో వికలాంగులకు స్వర్ణ యుగం

వికలాంగుల సంక్షేమమే ప్రధాన ఎజెండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: హెలెన్ కిల్లర్ 145వ జయంతి కార్యకమ్రం మలక్పేట్లోని వికలాంగుల, వయో వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ సహకార శాఖ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిది గా ఎస్్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వయోవృద్దుల, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి…
