శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత

– 1.8 కిలోలు.. విలువ రూ.2.37 కోట్లు హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుండి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ రూ.2.37 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు ఎయిర్ అరేబియా విమానం జి`49467 ద్వారా…
