అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం

ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గోదావరిఖని, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రామ గుండం నగరంలో త్వరలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రామగుండం (Godavarikhani) నగర పాలక సంస్థ ఆద్వర్యంలో మునిసిపల్ టి…
