Tag godavari river

తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో సామరస్యం హుళక్కే?

“తొలి నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రకటనలు శూల శోధన గావించితే ఒక్కోసమయంలో ఒక్కో రకంగా మాట్లాడటం గమనించగలం. సామరస్యం అన్న తరువాత అంతా ఏక పక్షంగా వుండదు కదా? ఇచ్చి పుచ్చుకోవడంగా వుండాలి? ఇవన్నీ ఆలోచించకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామరస్యం ప్రతిపాదన చేశారా? ఈ పాటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. నదీ జలాల…

గోదావరి కావేరి అనుసంధానం!

“వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఏ సుముహూర్తంలో ఈ ప్రతిపాదన తెర మీదకు తెచ్చిందో గాని ఒక్కో సమావేశంలో ఒక్కో రాష్ట్రం మడత పేచీలు పెట్టడం రివాజు అయింది. ఇందులో కూడా మరో ట్విస్ట్ లేక పోలేదు. తమిళ నాడు లో ఎన్నికలు వస్తుందనగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సమావేశాల ముమ్మరం పెంచుతుంది. అయితే…

ఉరకలేస్తున్న గోదావరి

Godavari River

మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరువలో నీటిమట్టం ఏటూరునాగారం, ప్రజాతంత్ర, ఆగస్టు 19: గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది (Godavari River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాద హెచ్చరికలు ఘటిస్తూ ఉరకలు వేస్తుంది. ఎగువ నుండి గోదావరి నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని రామన్నగూడెం…

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

పినపాక, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలోని రావిగూడెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల సురేష్ అనే యువకుడు రావిగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం ఉదయం గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రావిగూడెం గ్రామానికి చెందిన స్థానికులు బతుకమ్మలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు సమీపంలోని గోదావరి…

శాంతించిన గోదావరి

వరదలకు వేలాది ఎకరాలు మునక ఇంకా పునరావాస కేంద్రాల్లోనే వరద బాధితులు వేగంగా పారిశుధ్య కార్యక్రమాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 21 : పది రోజులుగా వరద ముంపులోనే ఉన్న ఇళ్ళు ఇప్పుడిప్పుడే వరదనీటి నుండి బయటపడుతున్నాయి. గోదావరి కొంత శాంతించింది. గురువారం సాయంత్రానికి 45 అడుగులు తగ్గుముఖం పట్టింది. దీని కారణంగా కొన్నికాలనీలు వరదముంపు…

భదాద్రి వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి

వరద ముంపులోనే మారుమూల గ్రామాలు చెరువులను తలపిస్తున్న పంటపొలాలు పునరావాస కేంద్రాల్లోనే వరదముంపు బాధితులు కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్‌, ‌కలెక్టర్‌ అనుదీప్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 12 : ఎడతెరుపు లేకుండా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రమాదస్థాయి చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు.…