అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

-మంత్రి పొంగులేటి కల్లూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడŠ్కర్ జయంతిని పురస్కరించుకుని కల్లూరు మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.…
