జిఓ 49 రద్దు చేయాలి

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 26 : ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొంరంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీ.వో. నెం.49 రద్దు…
