దుబాయ్ ఫెస్టివల్ కు మించి గ్లోబల్ సమ్మిట్…

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు ఆహ్వానం డిసెంబర్ 8, 9 రాష్ట్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన రోజులు 2047 డాక్యుమెంట్ ను ప్రపంచానికి వివరిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిసెంబర్ 8, 9 రాష్ట్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన రోజులుగా ప్రభుత్వం భావిస్తుంది అని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి…
