లకడికాపూల్లో పైపు లైను పనులు పూర్తి చేయాలి

– రహదారులపై నీరు నిలవకుండా చూడాలి – క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా, జీహెచ్ ఎంసీ కమిషనర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: తీవ్ర తుపానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లకడికాపూల్ పరిసర ప్రాంతాలను హైడ్రా, జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఆర్ వీ కర్ణన్లు పరిశీలించారు. మాసబ్ ట్యాంకు నుంచి లకడికాపూల్…
