అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధం కండి

– అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి – సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలను త్వరగా అందించేందుకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్…
